నిజామాబాద్ పట్టణంలో కరోనా సెంచరీ

by  |
నిజామాబాద్ పట్టణంలో కరోనా సెంచరీ
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గురువారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 20 కేసులు కాగా, కామారెడ్డి జిల్లాలో 4 నిర్దారణ అయ్యాయి. అంతేగాకుండా ఒక వృద్ధురాలు పాజిటివ్ లక్షణాలతో మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 198 పాజిటివ్ కేసులు కాగా ఒక్క నిజామాబాద్ నగరంలో 100 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో గురువారం వరకు 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Next Story

Most Viewed