డాక్టర్​ రమేష్​కు నోటీసులు

by  |
డాక్టర్​ రమేష్​కు నోటీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన కేసులో రమేష్​ ఆస్పత్రి ఎండీ రమేష్‌ కుమార్​కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ పీఎస్‌లో విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్- 160 కింద నోటీసులు జారీ చేశారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చెయ్యొద్దనే సుప్రీం కోర్టు ఆదేశాలున్నందున తాను ఆన్‌లైన్ ద్వారా విచారణకు సహకరిస్తానని రమేష్ బాబు తెలిపారు. అగ్ని ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యమే కారణమని కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.


Next Story