- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రూ. 275 కోట్ల రూపాయల స్కాంలో ప్రధాన నిందితుడిగా సుకెష్ గుప్తా ఉన్న సంగతి తెల్సిందే. ఈ విషయంపై సుఖేష్ గుప్తాకు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేయగా, వీటిపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో సుఖేష్ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు. కానీ, హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిండంతో అప్పట్నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, సుఖేష్ గుప్తా దుబాయ్లో తలదాచుకున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సుఖేష్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది.
Next Story