- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్
నిజామాబాద్ సీపీ కార్తికేయ బుధవారం రాత్రి పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లను తనిఖీ చేశారు. బందోబస్తులో తీసుకుంటున్న భద్రతను పర్యవేక్షించారు. నగరంలోని నాలుగు జోన్లలో పర్యటించి రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేయాలి అని కోరారు. అత్యవసర మినహా ఎవరైనా రోడ్డు ఎక్కితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీతో అదనపు డీసీపీ రఘువీర్, నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, 1 టౌన్ ఎస్ హెచ్ఓ, 2 టౌన్, 5 టౌన్ ఎస్ఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Nizamabad cp, Karthikeya, visit, containment zone
Next Story