ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడి..

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-28 03:12:30  IST  )

ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడి..

ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడి..
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి గూడ్స్ రైలు పడిపోయింది. ఆదివారం తెల్లవారుజామున టెల్వాబజార్ ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, RPF మరియు రైల్వే సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమదానికి సంబంధించిన గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story