ఈ రామ‌నవమి చాలా ప్రత్యేకం.. మోడీ స్పెషల్ ట్వీట్

by Disha Web Desk 4 |
ఈ రామ‌నవమి చాలా ప్రత్యేకం.. మోడీ స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రామనవమి వేళ ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. అయోధ్యలో దివ్యమైన రామ మందిరంలో రామ్ లల్లా సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత వచ్చిన తొలి రామ నవమి ఇది. ఈ రోజు రామ నవమి వేడుకల్లో భాగంగా అయోధ్య విరాజిల్లుతోంది. 5 శతాబ్ధాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామ నవమి జరుపుకునే అవకాశం దక్కింది. ఇది దేశ ప్రజల కఠోర తపస్సు, త్యాగాల ఫలితం’ అని మోడీ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed