- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సుప్రీంలో సెబీకి షాక్.. మరో 3 నెలల మాత్రమే టైమ్!
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెలువడిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు పొడిగించాలని సెబీ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. మరో మూడు నెలల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆగస్టు రెండో వారం తర్వాత తదుపరి విచారణ జరుపుతామని అప్పటి వరకు నివేదికను సమర్పించాలని తెలిపింది. చేసే పనిలో వేగం ఉండాలని సెబీ నిరవధికంగా సుదీర్ఘ సమయాన్ని తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది.
Next Story