- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అర్ధనగ్నంగా 55 ఏళ్ల మహిళ ఊరేగింపు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్లోని తరన్ తారన్ జిల్లాలో అమానుషం జరిగింది. 55 ఏళ్ల మహిళపై ఆమె కొడుకు అత్తమామల కుటుంబీకులు దాడికి తెగబడ్డారు. ఆమెను అర్ధనగ్నంగా చేసి ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు మహిళ కుమారుడు గత నెలలో ఓ మహిళతో పెళ్లి చేసుకొని ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మహిళ కుమారుడి అత్తింటి వారు దాడికి పాల్పడ్డారు. మహిళపై దాడిచేసి.. ఆమె బట్టలు చింపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మహిళ అర్ధనగ్న వీడియోను తొలగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
Next Story