భారత్ లోని 'ఆ రైల్వే స్టేషన్' కు.. అతి పొడవైన పేరు

by Geesa Chandu |

తమిళనాడులోని పురచ్చి తలైవర్.. డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి ఇటీవల దక్షిణ రైల్వే తన 'X' ఖాతాలో ఆసక్తికర విషయాన్నివెల్లడించింది.

భారత్ లోని ఆ రైల్వే స్టేషన్ కు.. అతి పొడవైన పేరు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని పురచ్చి తలైవర్.. డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి ఇటీవల దక్షిణ రైల్వే తన 'X' ఖాతాలో ఆసక్తికర విషయాన్నివెల్లడించింది. ఆ పోస్ట్ ప్రకారం.. ఆ స్టేషన్ అనేది మొత్తం 57 ఆంగ్ల అక్షరాలను కలిగి భారతదేశంలోనే అతి పొడవైన పేరును కలిగి ఉన్నట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ స్టేషన్ యొక్క పాత పేరును తొలగించి, దాని స్థానంలో 'మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్' గౌరవార్ధంగా అతని పేరు మార్చాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో.. 2019 లో ఈ స్టేషన్ పేరును మార్చినట్టు దక్షిణ రైల్వే అధికారులు ఈ సందర్భంగా 'X' ఖాతాలో ఆ విషయాన్ని పంచుకున్నారు.

Next Story