Padma Bhushan-2026: ఐదుగురికి పద్మవిభూషణ్.. మూడు ఆ రాష్ట్రానికే

by Prasad Jukanti |   (  Updated:2026-01-25 13:04:17  IST  )

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

Padma Bhushan-2026: ఐదుగురికి పద్మవిభూషణ్..  మూడు ఆ రాష్ట్రానికే
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2026 రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్టులు దక్కాయి. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో కళల విభాగంలో ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం) (మహారాష్ట్ర), ప్రజా వ్యవహారాల్లో కే.టీ. థామస్ (కేరళ), కళల విభాగంలో ఎన్. రాజమ్ (ఉత్తరప్రదేశ్), సాహిత్యం & విద్య లో పి.నారాయణన్ (కేరళ), ప్రజా వ్యవహారాల విభాగంలో వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) (కేరళ) ఉన్నారు. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్‍లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలోభారత రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.


Next Story