- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మణిపూర్లో హింసపై విచారణ జరిపించాలి : రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్ను వణికించిన ఇటీవలి హింసాకాండపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రతినిధులు కోరారు. ముఖ్యంగా ఈ ఉదంతం గణనీయమైన ప్రాణ నష్టానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా వారు మణిపూర్లో ఇటీవల జరిగిన హింస, అక్కడ శాంతిభద్రలను పునరుద్ధరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతికి సమర్పించిన మెమోరాండంలో హింసాకాండపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానంలో పని చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Next Story