- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > 100 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు.. రూ. 10 కోట్లు సరిపోకపోతే ఇంకా పెంచుతా: పరమహంస ఆచార్య
100 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు.. రూ. 10 కోట్లు సరిపోకపోతే ఇంకా పెంచుతా: పరమహంస ఆచార్య
అయోధ్య సియర్ పరమహంస ఆచార్య TN మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై మరోసారి విరుచుకు పడ్డాడు. 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అనడమే కాకుండా తన వ్యాఖ్యలకు మళ్లీ వత్తాసు పలికాడు.

X
దిశ, వెబ్డెస్క్: అయోధ్య సియర్ పరమహంస ఆచార్య TN మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై మరోసారి విరుచుకు పడ్డాడు. 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అనడమే కాకుండా తన వ్యాఖ్యలకు మళ్లీ వత్తాసు పలికాడు. దీంతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అతని శిరచ్ఛేదం చేయడానికి 10 కోట్లు సరిపోకపోతే, నేను పారితోషికం పెంచుతానని.. . 'సనాతన ధర్మాన్ని' అవమానించిన వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య అన్నారు.
Next Story






