- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జననం.. ఎక్కడంటే?
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోన రిమ్స్ లో సోమవారం చోటు చేసుకుంది. ఐదుగురు నవజాత ఆడ శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఛత్రలోని ఇత్కోరికి చెందిన అనితా కుమారి(27) సోమవారం ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన ఆడ శిశువులు బరువు తక్కువగా ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచారు. ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించడం చాలా అరుదు అని డాక్టర్లు తెలిపారు. రాంచీ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సుమన్ సిన్హా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Next Story