- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్లో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారింబిచారు. ఈ రైలు బుధవారం మినహా అన్ని రోజుల్లో ఢిల్లీ మరియు డెహ్రాడూన్ మధ్య నడుస్తుంది మరియు 4 గంటల 45 నిమిషాల్లో దూరాన్ని చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఉత్తరాఖండ్లోని మొత్తం రైలు మార్గాన్ని 100% విద్యుదీకరించిన రాష్ట్రంలో కొత్తగా విద్యుద్దీకరించబడిన రైలు మార్గాల విభాగాలను కూడా PM మోడీ ప్రారంభం చేశారు.
Next Story