- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..!
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని రూ. 752 కోట్ల ఆస్తులను ఇవాళ ఈడీ జప్తు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరోసారి ఈ కేసు తెరపైకి రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Next Story