Breaking: మరో 24 గంటల్లో తీవ్ర తుపాను!

by Disha Web Desk 16 |
Breaking: మరో 24 గంటల్లో తీవ్ర తుపాను!
X

దిశ, వెబ్ డెస్క్: అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను ఏర్పడింది. గోవాకు నైరుతి దిశగా 950 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ముంబైకి 1,050 కి.మీ దూరంలో కొనసాగుతోంది. గంటకు 4 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తుపాను మరింత బలపడి తీవ్రంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed