- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా రైలు ప్రమాదంపై కేసు నమోదు
by GSrikanth |
275 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ‘నిర్లక్ష్యంతో మరణాలకు కారణమయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: 275 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ‘నిర్లక్ష్యంతో మరణాలకు కారణమయ్యారు. ప్రాణాలకు హాని కలిగించారు’ వంటి అభియోగాలతో ఒడిశా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. అయితే, ప్రస్తుతం ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన రైల్వే ఉద్యోగులు ఎవరనేది ఇంకా నిర్థారించలేదని, దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందని ప్రాథమిక సమాచార నివేదికను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Next Story






