- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు పదోసారి ఈడీ నోటీసులు.. ఆయన రియాక్షన్ ఇదే
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఈడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. భూ కుంభకోణంలో మనీ లాండరింగ్కు సంబంధించి ఇవాళ పదోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 29, 31 తేదీల్లో అందుబాటులో విచారణకు రావాలని తెలిపింది. భూ కుంభకోణం కేసులో భాగంగా జనవరి 20న హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్ట్ చేశారు. ఈడీ నోటీసులు ఇవ్వడంపై హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. తనకు ప్రమేయం లేని కేసుల్లో ఇరికించేందకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా ఎవరికీ భయపడేది లేదని పేర్కొన్నారు. ఈ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్ అయ్యారు. అందులో ఓ ఐఏఎస్ అధికారి ఉండటం గమనార్హం.
Next Story