- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. బీజేపీ, ఏడీఎంకే వార్ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా 16 మంది బీజేపీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. వీరంతా ఏడీఎంకేలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీరుకు నిరసనగా వీరంతా పార్టీ మారడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ఏడీఎంకే డ్రామా అని మండిపడుతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పళనిస్వామి దిష్టిబొమ్మలను కార్యకర్తలు దహనం చేస్తున్నారు.
Next Story