- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్యుడు కె.సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒక్కో మాస్క్ను 15 రోజుల పాటు వాడాలన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆయన పై విచారణ జరిపిన ఉన్నతాధికారులు, బాధ్యతారహితంగా ప్రవర్తించడన్న కారణంతో సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్తు నుంచి ఉత్తర్వులు వెలుబడ్డాయి. ఆసుపత్రి పర్యవేక్షకురాలు నీలవేణిదేవి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Tags: Anesthetist, suspend, narsipatnam, ap news
Next Story