- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నకిరేకల్: రైతుల పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తూ.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని నకిరేకల్ లో ఏర్పాటుచేసిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు ఆపేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 5 వేల మంది రైతులు పాల్గొన్నారు.
Next Story