- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: అయోధ్య రామ మందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ మందిరానికి మై హోం, మేఘా సంస్థలు శుక్రవారం భారీ విరాళాలను ఇచ్చాయి. రూ. 5 కోట్ల విరాళాన్ని మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు, రూ. 6 కోట్ల విరాళాన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డిలు అందజేశారు. ఈ విరాళాలను చినజీయర్ స్వామి సమక్షంలో ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీకి వారు అందజేశారు. కాగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
Next Story