రామ మందిరానికి ‘మై హోం, మేఘా’ భారీ విరాళాలు

by  |
రామ మందిరానికి ‘మై హోం, మేఘా’ భారీ విరాళాలు
X

దిశ,వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ మందిరానికి మై హోం, మేఘా సంస్థలు శుక్రవారం భారీ విరాళాలను ఇచ్చాయి. రూ. 5 కోట్ల విరాళాన్ని మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు, రూ. 6 కోట్ల విరాళాన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డిలు అందజేశారు. ఈ విరాళాలను చినజీయర్ స్వామి సమక్షంలో ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీకి వారు అందజేశారు. కాగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారు.

Next Story

Most Viewed