- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… 140 కొడితే మంచి స్కోర్ అవుతుందని అనుకున్నాం. కానీ బ్యాటింగ్లో విఫలమయ్యాము. ఆ స్కోర్ కూడా డిఫెండ్ చేద్దామనుకున్నాం కానీ మంచు ప్రభావం కారణంగా సరైన బంతులు విసరలేకపోయాము. సన్రైజర్స్ రెండు విభాగాల్లో రాణించారు. ఢిల్లీపై తప్పక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడే క్వాలిఫయర్లో చోటు దక్కుతుంది అన్నారు.
Next Story