ముప్పనపల్లిని సందర్శించిన సీతక్క

by  |
ముప్పనపల్లిని సందర్శించిన సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా ముప్పనపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే సీతక్క గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వింతవ్యాధి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముప్పునపల్లి ప్రజల మృత్యు భయాన్ని.. వెలుగులోకి తెచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. వెంటనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

Next Story

Most Viewed