- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
డిశ, కుత్బుల్లాపూర్ : ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని కోరుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం కొంపల్లిలో కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్బంగా గాజులరామారం డివిజన్ కు చెందిన పలు పార్టీ ల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా సీతక్క కండువా కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందు గౌడ్ , ఎండీ పాషా, మహిపాల్ రెడ్డి, సురేష్, శ్రీను, మీర్జా తదితరులు పాల్గొన్నారు.
Next Story