- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అంబర్ పేట్: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ (టీబీబీఎ) ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ వ్యాయమశాలలో నిర్వహించిన మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్ మెమోరియల్ మిస్టర్ తెలంగాణ 2021 బాడీబిల్డింగ్ టైటిల్ను సీ. రాహుల్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మాజీ ఎంపీ ఆర్. శరత్ కుమార్ పాల్గొని విజేతకు ట్రోఫీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వందల మందికి పైగా బాడీబిల్డర్లు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు.
బీజేపీ యువ నాయకుడు విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ..
ఈ ఈవెంట్ సీనియర్ మిస్టర్ ఇండియా 2021 కోసం సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాడీబిల్డింగ్ కాంపిటీషన్-కమ్-సెలక్షన్ ట్రయల్స్గా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంజీవ్ యాదవ్ వ్యవహరించాడు. ఈ కార్యక్రమంలో టీబీబీఏ అధ్యక్షుడు కపిల్ రాజు, టీబీబీఏ కార్యదర్శి డీ.హరీష్ సింగ్ పాల్గొన్నారు.