- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం ఎంపీటీసీ మద్ది వనజ(సీపీఎం), ఆమె భర్త మద్ది రాము(సీపీఎం), కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజులు(ఏవీఎస్) ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జీ డాక్టర్ తెల్లం వెంకట్రావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Next Story