టీఆర్ఎస్‌లో చేరిన ఆ పార్టీల ఎంపీటీసీలు.. ఎక్కడంటే..?

by  |
టీఆర్ఎస్‌లో చేరిన ఆ పార్టీల ఎంపీటీసీలు.. ఎక్కడంటే..?
X

దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం ఎంపీటీసీ మద్ది వనజ(సీపీఎం), ఆమె భర్త మద్ది రాము(సీపీఎం), కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజులు(ఏవీఎస్) ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ తెల్లం వెంకట్రావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed