- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి ఎంపీడీఓగా ఇటీవల బదిలీపై వచ్చిన అశోక్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎల్లారెడ్డి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు.
సోమవారం రాత్రి కామారెడ్డిలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటుకు రావడంతో మృతి చెందినట్లు బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. మంగళవారం ఆయన స్వగ్రామం తాడ్వాయి మండలం సంతాయిపేట్లో అంత్యక్రియలు పూర్తిచేశారు. అశోక్ మృతి పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తంచేశారు.
Next Story