ఒక్క రాత్రికి రూ.40 లక్షలు వసూలు చేస్తున్న హీరోయిన్.. ఆమె దగ్గరికి వచ్చేది పొలిటీషన్సే!

by Disha Web Desk 6 |
ఒక్క రాత్రికి రూ.40 లక్షలు వసూలు చేస్తున్న హీరోయిన్.. ఆమె దగ్గరికి వచ్చేది పొలిటీషన్సే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరోయిన్ ఎల్లి అవ్రామ్ జూలై 29న 1990లో జన్మించింది. 2008లో ‘ఫోర్బజుడెన్ ఫ్రూక్ట్’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2015లో విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, బజార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తోంది.

కాగా, ఎల్లి అవ్రామ్‌కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఎల్లి పై సంచలన ట్వీట్ చేశాడు. ‘‘ఎల్లి అవ్రామ్‌‌కు బాలీవుడ్ కెరీర్ ముగిసింది. ఆమె ప్రస్తుతం “నైట్ బిజినెస్” చేస్తుంది. ఒక్క రాత్రికి రూ.40 లక్షలు వసూలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ రాజకీయ నాయకులలో చాలా ఫేమస్. వారు తెల్లటి చర్మపు అమ్మాయిలను ఇష్టపడతారు’’ అంటూ ఆమె ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ ఉమైర్ సంధుని తిట్టిపోస్తున్నారు.


Next Story