Guppedantha Manasu: లిమిట్స్ దాటొద్దు అంటూ అనుపమకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర

by Prasanna |
Guppedantha Manasu: లిమిట్స్ దాటొద్దు అంటూ అనుపమకి  వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘చివరికి జగతిని చనిపోయేలా చేశావ్’ నువ్వు అని అనుపమ అనగానే.. మహేంద్ర కోపంగా .. ‘హేయ్ అనుపమా..’ ఇంక ఆపు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడవు.. ‘లిమిట్స్ దాటొద్దు అంటూ ఆమెకి వార్నింగ్ ఇస్తాడు. ఈ లోపు డాడ్ అంటూ రిషి, వసులు అక్కడికి వస్తారు. ‘ఇప్పుడు వీళ్లెందుకు వచ్చారు?’ అంటూ శైలేంద్ర మనసులో అనుకుంటాడు. అనుపమను రిషిధారలు ‘ఎలా ఉన్నారు?’ అని పలకరిస్తుంది. ఆ తర్వాత ‘కూర్చోండి డాడ్.. కూర్చోండి మేడమ్’ అంటూ తను కూడా మహేంద్ర పక్కనే కూర్చుంటాడు రిషి.

‘చూశావా రిషీ ఈమె ఎలా మాట్లాడుతుందో? మీ అమ్మ చావుకి నేను కారణమా.. ఒక పక్క తను లేదని ఎలా ఉండాలో కూడా అర్ధం కావడం లేదు. మరో వైపు.. తను నన్ను అన్ని మాటలు అంటుంటే.. నేను ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తోంది.. ఇక నా వల్ల కాదు రిషి.. ఇక నేను ఉండను అని మహేంద్ర ఆవేదనగా అంటాడు. ‘నువ్వు ఒక్కడివే కాదు మహేంద్రా.. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను.. నాబాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్పు అని అనుపమ కోపంగా అంటుంది. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.



Next Story

Most Viewed