వందకు పైగా థియేటర్స్‌లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్!

by Disha Web Desk 23 |
వందకు పైగా థియేటర్స్‌లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్!
X

దిశ, సినిమా: స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక సినిమా జూన్ 16న విడుదలకానుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే అప్ డేట్‌ను జాగ్రత్తగా రిలీజ్ చేయనున్నారు ఓం. ఇందులో భాగంగానే తాజాగా త్రిడీ ట్రైలర్ మే 9న సాయంత్రం 5:30 నిమిషాలకు థియేటర్స్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 105 థియేటర్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మూవీ టీం ట్రైలర్ విడుదల చేసే థియేటర్స్ లిస్ట్ కూడా విడుదలచేశారు.

Next Story