- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కంది : కుటుంబ కలహాలతో వివాహిత తన కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సంగారెడ్డిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని శాంతినగర్లో జంగం ఈశ్వరయ్యతో భార్య నిర్మల (30), కొడుకు చరణ్ (11) నివాసం ఉంటున్నారు. కాగా, ఈ నెల 23న ఆయన భార్య నిర్మల కొడుకుతో కలిసి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9490617010, 08455-276333 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ సూచించారు.
Next Story