- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: భర్త వేధింపులు తాళలేక అత్తతో కలిసి భర్తను హతమార్చిందో ఇల్లాలు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం నక్కపల్లిలో చోటు చేసుకున్న దారుణం వివరాల్లోకి వెళ్తే… మద్యానికి బానిసైన లోకనాథరెడ్డి భార్య, తల్లిపై నిత్యం వేధింపులకు పాల్పడేవాడు. అతని ఆగడాలు భరించలేకపోయిన వాళ్ళిద్దరూ దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story