ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

by  |
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
X

దిశ, వనపర్తి : జిల్లాలో శాసనమండలి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వనపర్తి జిల్లా పరిధిలో శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ టీం సభ్యులు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక ఆర్టీసి బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులలో ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి లకు ఓటు వేయడం ద్వారా సంఖ్య మాత్రం పెరుగుతుంది కానీ ప్రజల సమస్యల పరిష్కారం కావు అన్నారు. ప్రజల సమస్యల గురించి పోరాడే అభ్యర్థిని ఎంచుకోవాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed