- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వాజేడు : ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలను ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క వైద్యశాలను పరిశీలించి, వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలపై ఆరా తీశారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు పరిసరాలని పరిశుభ్రతగా ఉంచే విధంగా అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించాలని ఆమె కోరారు.
Next Story