- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని దుర్గా గుడిలో కనకదుర్గమ్మను ఎమ్మెల్యే రోజా దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు పూజారులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్-19 నివారణ అయ్యేలా చూడాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు తెలిసింది.
Next Story