గుడిలో ఎమ్మెల్యే రోజా దంపతులు

by  |
గుడిలో ఎమ్మెల్యే రోజా దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని దుర్గా గుడిలో కనకదుర్గమ్మను ఎమ్మెల్యే రోజా దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు పూజారులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్-19 నివారణ అయ్యేలా చూడాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed