- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మంత్రి కేటీఆర్కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జనవరి 9న ఓ కార్యక్రమం కోసం మునావర్ ఫరూకీని మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకు మునావర్ రాకను వ్యతిరేకిస్తున్నాం. ఫరూకీ ఒక కుక్క అంటూ కామెంట్స్ చేశారు.
అతనిపై 16 రాష్ట్రాల్లో నిషేధం ఉంది. 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మునారవ్పై నిషేధం విధించారు. అలాంటి వ్యక్తిని తెలంగాణకు తీసుకురావాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవతలను తిట్టే వ్యక్తి మునావర్ అని ఆరోపించారు. కేటీఆర్ మీరు సెక్యులర్ కావచ్చు.. కానీ కేసీఆర్ దేవాలయలు నిర్మిస్తారు, పూజలు చేస్తారు. కేసీఆర్ ముఖం చూసి అయినా ఫరూకీని తెలంగాణకు పిలవకండి. ఒకవేళ కాదు అని పిలిస్తే తెలంగాణ నుంచి ఉరికిచ్చి కొడతమంటూ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్లో తరిమి కొడితే అతను ముంబైలో దాక్కున్నాడు. ఇక్కడికి మునావర్ ఎలా వస్తాడో చూస్తామంటూ కామెంట్స్ చేశాడు.