- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఎన్నిచట్టాలు వచ్చినా కామాంధుల పీచమణచలేకపోతున్నాయి. రోజురోజుకీ దుర్మార్గుల దురాగతాలకు అబలలు బలైపోతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి పంచాయతీ పరిధిలోని జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు జి.మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story