- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: షర్మిలా రాజకీయ పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లు రాజకీయ పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఆయన అన్నారు. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని తెలిపారు. ఎవరు పార్టీ పెట్టినా తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. షర్మిలా ఎవరి బాణం కాదు…ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడకు వచ్చారని పేర్కొన్నారు. పరాయి నేతలు వద్దనే ఉద్దేశ్యంతోనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు.
Next Story