- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఫిబ్రవరి 1 నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గిరిజన శాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో తరగతుల ప్రారంభంపై అధి కారులతో చర్చించారు. ఈ మేరకు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల్లో మర మ్మతులకు రూ.20వేలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి విద్యార్థికి 2జతల యూనిఫామ్స్ సిద్దం చేయా లని ఆదేశించారు. విద్యార్థుల భోజనాల కోసం సరకులు సమకూర్చు కోవాలని సూచించారు. భోజన సిబ్బం దిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
Next Story