ఆరు వేల మందిని తరలించాం

by  |
ఆరు వేల మందిని తరలించాం
X

దిశ, ఏపీ బ్యూరో: గోదావరి వరదలపై తూర్పుగోదావరి ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. లోత్తుట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. మంగళవారం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరువేల మందిని తరలించామన్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.



Next Story

Most Viewed