పుష్కరఘాట్‌ను పరిశీలించిన బుగ్గన

by  |
పుష్కరఘాట్‌ను పరిశీలించిన బుగ్గన
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ తుంగభద్ర పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పుష్కరఘాట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతపై శ్రద్ధ చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Next Story

Most Viewed