- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ, బీజేపీ నేతలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ 25 శాతం, బీజేపీ 5 శాతం సీట్లు కూడా గెలుచుకోలేవని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గెలవకపోతే పార్టీలు మూసేసుకుంటారా అని సవాల్ విసిరారు. గెలిస్తే టీడీపీ, బీజేపీ నేతలు ఏం చెబితే అది చేస్తామని తెలిపారు. చంద్రబాబు కుట్రలో భాగమే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
Next Story