- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్టీయూలో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా శని, ఆదివారాల్లో మెగా జాబ్ఫెయిర్ను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబ్మేళాను గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. దాదాపు 120 కంపెనీలు, 10 వేలకు పైగా ఉద్యోగాల నియామకానికి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. 2012 నుంచి ఇప్పటి వరకు పాసవుట్ అయిన పదో తరగతి, ఇంటర్, అన్ని డిగ్రీ, పీజీ విద్యార్థులు అర్హులని, ఆసక్తికలవారు మేళాలో పాల్గొనాలని వర్సిటీ అధికారులు వెల్లడించారు.
Next Story