- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్ : తాగునీటి సమస్యలు తీర్చేందుకు నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు స్థలాన్ని గురువారం మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేశవాపూర్ రిజర్వాయర్ మొత్తం 1859 ఎకరాల విస్తీర్ణంలో, 5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే స్థానిక ప్రజల నీటి అవసరాలు తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజర్వాయర్ ప్లాన్ను పరిశీలించారు. కీసర ఆర్డీవో రవి, భూ సర్వే అధికారి రామచంద్రం, శామీర్ పేట తహసీల్దార్ గోవర్థన్, అధికారులు పాల్గొన్నారు.
Tags: collecter visit, keshavapur,resorvoir, venkateshwarlu, mdlc, waterboard
Next Story