- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఒమిక్రాన్ వైరస్ పేరుతో మెడికల్ షాపుల్లో శానిటైజర్, మాస్కుల పేరిట ధరలను పెంచి సామాన్య ప్రజలను మోసం చేయడం సరికాదని నాగర్ కర్నూలు జిల్లా మాల మహానాడు అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మెడికల్ దుకాణాలపై నిఘా ఉంచాలని, ధరలు అమాంతం పెంచి జనాలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.
Next Story