- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గత కొన్నేండ్లుగా సైలెంట్గా మావోయిస్టులు మళ్లీ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోలకు మధ్య కాల్పులు కూడా జరిగాయి. అంతేగాకుండా కొన్ని డిమాండ్లతో కూడిన కరప్రతాలు కూడా ఇటీవల రోడ్డుపై వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఛత్తీస్గడ్లోని దంతెవాడ జిల్లాలో పొట్లిమిచ్చిపారాలో పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. అనంతరం పలువురిపై మావోయిస్టులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Next Story