- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: జిల్లాలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. చేగుంట మండలం చందాయిపేట్ గ్రామానికి చెందిన చిట్టబోయిన సురేశ్(30) ను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ దారుణంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య చిట్టబోయిన పద్మ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన తలారి రాములు, తలారి స్వామి, తలారి నరేందర్ అనే వ్యక్తులతో తన భర్తకు గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని తెలిపింది. సోమవారం సాయంత్రం స్కూటీ తీసుకొని బయటకు వెళ్లిన తన భర్త మంగళవారం ఉదయం గ్రామ చెరువులో విగతజీవిగా పడి ఉన్నాడన్నది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు.
Next Story