- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక బెలగాంకి చెందిన వ్యక్తి భార్య జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్ష చేయడంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీనిని తట్టుకోలేకపోయిన భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story