ముడుంపాడులో వ్యక్తి దారుణ హత్య

by  |

దిశ, వెబ్ డెస్క్: ముడుంపాడులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య జరిగింది. ఈ ఘటన కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. మౌలా అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed